Sunday, June 1, 2025
spot_img

pollution

బృందావన్ ల్యాబ్స్ పై చర్యలేవి

గత 20ఏళ్లుగా ఇదే తంతు 13సార్లు మూసివేత.. 27సార్లు ఉత్పత్తులకు అనుమతులు ఫిర్యాదులపై చర్యలు శూన్యం ఎన్టీటీలో కూడా కేసు నమోదు రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు కాలుష్య కాసారాలను వెదజల్లె పరిశ్రమలూ రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుంటే, రైతులు పంటలు పండక దిగాలు చెందుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిమ్మకు...

చెట్లను పెంచుద్దాం.. కాలుష్యాన్ని తగ్గిద్దాం

దేశ రాజధాని కాలుష్యంతో అల్లాడిపోతోంది, వాహనాల ద్వారా వచ్చే పొగ, చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ వలన, పరిశ్రమలు వదులుతున్న పొగ వలన వాతావరణంలో ఉండాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలుషితం అవుతున్నాయి. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. చెట్లను నరకడం వలన వాతావరణంలో మరింత మార్పులు సంభవిస్తున్నాయి. కరువు...

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ : ఏ ప్రొగ్రేసివ్‌ అప్‌డేట్‌’ అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది. ఐరాస వివరణ ప్రకారం పర్యావరణ విచ్ఛిన్న మానవ వ్యార్థాల కారణంగా నేల,నీరు,గాలి నాణ్యత పడిపోతున్నాయని...
- Advertisement -spot_img

Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS