ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900 మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తుంది.
బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 మాత్రమే (రూ.39,000 - రూ.14,900).
టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా...
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...