Sunday, May 18, 2025
spot_img

ponguleti srinivas

కటకటాల్లోకి కారు పార్టీ నేతలు..?

(అవినీతిలో ఫస్ట్‌ అరెస్ట్ ఎవరిదీ ..?) బీఆర్ఎస్ అవినీతిపై క్లారిటీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు కేటీఆర్,హరీశ్ రావులతో పాటు కేసీఆర్‌పై కూడా కేసులుంటాయా ? ఏ క్షణంలోనైనా కారు పార్టీ ముఖ్య నేతలు కటకటాల్లోకి వెళ్లాల్సిందేనా ఇందులో ఎవరిపాత్ర ఎంత.? ఎవరెవరు ఎందులో ఇరుక్కోబోతున్నారు. ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకోబోతోంది..తెలంగాణలో ఎం...

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన కాన్వాయ్‎ను అపి, క్షతగాత్రుని వద్దకు వెళ్ళి పరామర్శించారు. " ఏం కాదులే..నేనున్నా" అని భరోసా ఇచ్చి, రక్తపుమరకలతో ఉన్న...

ఆగని కబ్జాలు

రూ.కోటి విలువ చేసే 500 గజాల స్థలం కబ్జాకు యత్నం నిద్రమత్తు వదలని అధికారులు చోధ్యం చూస్తున్న జిల్లా యంత్రాంగం బోర్డులను తొలగించి కబ్జా చేస్తున్న భూ బకాసురులు ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటున్న ప్రజలు, నాయకులు ఒక పక్క రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ స్థలం ఒక్క గజం కూడా కబ్జాకు గురైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతుంటే...

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS