Monday, August 18, 2025
spot_img

President

హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై మరోసారి ఫోరెన్సిక్‌ ఆడిట్

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిధుల అక్రమ వినియోగంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు వెలుగులోకి రావాలంటే ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అవసరమని అధికారులు భావిస్తున్నారు. జగన్‌ మోహన్‌రావు అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.240 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ప్రస్తుతం అసోసియేషన్‌ ఖాతాలో కేవలం రూ.40...

బీజేపీ అధ్యక్షులు రామ్‌చంద‌ర్‌ను కలిసిన అక్కల సుధాకర్‌

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఆత్మీయతతో సాగింది. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, సినీ రంగ అభివృద్ధిపై సానుకూలంగా చర్చించుకున్నారు. అక్కల సుధాకర్, రామచందర్ రావు నాయకత్వ శైలిని ప్రశంసించారు. అలాగే, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంలో...

రాంచందర్ రావు నేతృత్వంలో బీజేపీ

తెలంగాణ బీజేపీకి కొత్త ఆశగా నిలిచిన పేరు – ఎన్. రాంచందర్ రావు. ఆలోచనలతో నడిచే ఈ న్యాయవాది నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ స్వచ్ఛత, మితభాష, సుశీల రాజకీయాల ప్రాతినిధ్యంగా ఎదిగిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాజకీయాల్లో ఆయా కాలాల్లో వచ్చిన ఒడిదుడుకులను పక్కదారి మళ్ళించి, పార్టీకి గౌరవాన్ని,...

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...

సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తాన‌న్న రవీంద్రనాథ్

విధి విధానాలను ఉల్లంఘించిన సభ్యుల తొలగింపు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులు మాజీ సెక్రెటరీ టి. హనుమంత రావు, సభ్యుడు జ్యోతి ప్రసాద్ ల డిస్మిస్ మర్చి 23 న సొసైటీ కమ్యూనిటీ హాల్ లో సర్వసభ్య సమావేశం సభ్యులందరి ఆమోదంతో నిర్ణయం తీసుకున్న ప్రెసిడెంట్ ఎలాంటి అవినీతిని ప్రోత్సహించబోమన్న రవీంద్రనాథ్ 4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5 ఏట ప్రవేశించిన...

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేష్‌కుమార్ గౌడ్‌..?

తెలంగాణ కొత్త పీసీసీ (TPCC) చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది....

తప్పుడు ప్రచారం మానుకోవాలి

గత 15ఏళ్లుగా ప్రమోషన్లు లేక అసిస్టెంట్ పీపీలకు తీవ్ర అన్యాయం అసిస్టెంట్ పీపీల ప్రమోషన్లు అనేదీ అవాస్తవం అపోహాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదు తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పి. శైలజ క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రమోషన్ల విషయంలో పలువురు న్యాయవాదులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ( క్యాడర్ ) అసోసియేషన్...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS