Thursday, July 3, 2025
spot_img

Prime Minister

విశ్వ శాంతి కోసం ప్రపంచయోగా దినోత్సవం

నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్‌ మధ్య, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య, భారత పాకిస్తాన్‌, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...

మాజీ ప్రధాని మన్మోహన్‌ కన్నుమూత

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా కీలక భూమిక పలువురు ప్రముఖుల సంతాపం భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి 9:15 నిమిషాలకు మన్మోహన్‌ చనిపోయినట్లు ప్రకటించారు. అంతకముందు మన్మోహన్‌ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8 గంటలకు ఎయిమ్స్‌కు...

రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

రష్యాలో పర్యటించనున్నా ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.

జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా

జపాన్ ప్రధాన మంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అయిన విజయం సాధించారు. అక్టోబర్ 01న ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మోదీపై బైడెన్ ప్రసంశలు

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో...

చిన్నారులతో ప్రధాని మోదీ రక్షాబంధన్ వేడుకలు

రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.అనంతరం చిన్నారులు మోదీ చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ టాప్

ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు.అమెరికాకు చెందిన ఓ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 69 శాతంతో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందు వరుసలో ఉన్నారని వెల్లడించింది.25 మందితో ఈ జాబితాను ప్రకటించింది.రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఉండగా,చివరి...

ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS