మరికాసేపట్లో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 08 గంటలకు తెలుగు టైటాన్స్ , బెంగుళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ మొదలవనుంది. రెండో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ,యూ ముంబయి మధ్య రాత్రి 09 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...