ప్రతి పైసా రికవరీ చేస్తాం.. నిరుపేదలకు పంచుతాం!!
నీరు నిలువ ఉంచవద్దని నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ అనుభవజ్ఞులు చెబుతున్నారు
గాంధీభవన్ ప్రెస్ మీట్ లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి
గత బీఆర్ఎస్ పాలకులు అధికారులు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని, ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అవినీతి...
ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తెలియడానికి తెలంగాణనే నిదర్శనం
- లండన్ ఆక్స్ఫర్ట్ ఇండియా ఫోరమ్ సదస్సులో తెలంగాణ విజయగాథను వినిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్
దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది
స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...