లక్షల రూపాయల ప్రజాధనం వృధా…
జిహెచ్ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..?
మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు..
ప్రజాధనంతో జిహెచ్ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...