క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు
భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి
అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం
క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్
క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్
పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ...
ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు....