సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్లో ఆలిండియా ఓబీసీ...
లొంగిపోయిన 64మంది మావోయిస్టులు
ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి
విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్రెడ్డి
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి...