ఎద్దేవా చేసిన రఘురామకృష్ణరాజు
రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. నేరగాళ్లను పరామర్శించటం ద్వారా జగన్ దిగజారుడు ఓట్ల రాజకీయంలో పరాకాష్ఠకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. పొలిటికల్గా ఆయన సూసైడ్ చేసుకున్నారని విమర్శించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్ సపోర్ట్ చేయటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తాను ఎంపీగా...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా...