Sunday, May 18, 2025
spot_img

rahul gandhi

మరోమారు రాహుల్‌ అమెరికా పర్యటన

21, 22 తేదీల్లో ఖారారైనట్లు వెల్లడి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్‌ ఖేడా గురువారం ఎక్స్‌ వేదికగా...

సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీటు

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా రాహుల్‌కు ఇమేజీని తట్టుకోలేకే కుట్ర కేసులు మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ బిజెపి కుట్రల పార్టీ అన్న వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గారెడ్డి నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌లో ధర్నా చేపట్టారు. ఏఐసీసీ...

ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు సుప్రీం తీర్పుతో సర్కార్‌ కళ్లు తెరవాలి మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి చెప్పింది...

భయంతోనే ఈడి వేధింపులు

కాంగ్రెస్‌ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్‌ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్‌ బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...

గాంధీ కుటుంబాన్ని లొంగీసుకునే కుట్రలు

కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్‌ హెరాల్డ్‌ కేసులో అక్రమ కేసులు రాహుల్‌ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ అదర్శనగర్‌ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్‌గౌడ్‌ బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...

ఎటిఎంలాగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల వినియోగం

కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం వారి వాటా వారికి దక్కడంలో అవకాశం అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సదస్సులో రాహుల్ గాంధీ కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...

గ్యారంటీ ఇవ్వగలను..ప్రధాని మోడీ రాజ్యంగం చదవలేదు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...

రాహుల్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

లోక్‎సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.ఇటీవల అమెరికాలో పర్యటించిన అయిన ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీంతో కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు.బెంగుళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‎లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో ఓ...

రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్

దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS