కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...
కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం
వారి వాటా వారికి దక్కడంలో అవకాశం
అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి
రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్ఎస్ఎస్
అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ
కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి...
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.ఇటీవల అమెరికాలో పర్యటించిన అయిన ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దీంతో కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.బెంగుళూరులోని హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ లో ఓ...
దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఊరటను ఇచ్చింది.ఈ సందర్బంగా రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ స్పందించారు.తెలంగాణ రైతు సోదర సోదరమణులకు శుభాకాంక్షలు..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు...
కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్...
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల తెలంగాణలో చేపట్టిన రైతు రుణమాఫీ గురించి రాహుల్ గాంధీకు వివరించారు.వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానించారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ కుమార్ ఉన్నారు.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పోతే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించవచ్చని కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పాత్రలో చెప్పారు.ఏ తుక్కుగూడ వేదిక మీద అయితే ఈ తుక్కు మాటలు చెప్పారో అదే వేదికపై దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకుని ఒకవైపు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...