మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఫిలింనగర్ డౌన్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్తో కలిసి చేపట్టిన భారీ ప్రాజెక్టులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలింనగర్ సైట్ మరోసారి చర్చకు రావడం...
దిల్సుఖ్నగర్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని ఎనిమిది స్పా సెంటర్లపై రాత్రి ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆయా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది, థెరపిస్టులతో పాటు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. సిఐ కే. సైదులు తెలిపిన వివరాల ప్రకారం వాసవి...