రాజస్థాన్లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్లోని స్టేషన్ సూపరింటెండెంట్ కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు....
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...