రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 47 ఖాళీలు, రైల్ వీల్ ఫ్యాక్టరీలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. 2025 జూన్ 28 నుంచి జులై 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒక అభ్యర్థి...
విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మద్య రైళ్ల ట్రాక్ దెబ్బతింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పూర్తి చేశారు.దీంతో ఈ మార్గంలో రైళ్లు సర్వీసులను పునరుద్ధరించారు.తొలుత విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్ప్రెస్ ను ట్రయల్ రన్ కోసం పంపారు.ఈ రైలు...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...