డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ "మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్"ను విజయవంతంగా పరీక్షించింది.రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్లో క్షిపణి,లాంచర్,టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ మరియు ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...