Friday, July 4, 2025
spot_img

rajendranagar

వైద్యం పేరుతో “భూ మాయ”

లయన్స్ కంటి ఆస్పత్రికి 3ఎక‌రాల‌ ప్రభుత్వం భూమి కేటాయింపు రాజేంద్రనగర్ లో కోట్ల భూమి హాంఫట్ ఉప్పర్ పల్లిలోని సర్వే నెం.36లో 3ఎకరాలు మాయం పేదలకు ఉచిత వైద్యం కోసమని భూ దానం 2005లో అప్పటి ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.1262 ద్వారా జారీ భూ బదిలీ, క్రయ, విక్రయాలు చేయకూడదని కండిషన్ అబీబుల్లాకు చెందిన భూమిలో కొద్ది జాగలో లయన్స్ ఆస్పత్రి బిల్డింగ్ నిబంధనలకు...

కూల్చేసి వదిలేశారు.. మళ్లోపారి కబ్జా చేశారు

ప్రభుత్వ అధికారుల అలసత్వం అక్రమార్కులకు అందివచ్చిన అవకాశం రాజేంద్రనగర్ లో కొత్తగా కబ్జాల పర్వం సర్వే నెం.156/1లో 3వేల గజాల సర్కారు భూమి కబ్జా గతేడాది మే నెలలలో ఆదాబ్ లో కథనం నిద్రలేచి అక్రమ కట్టడాలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు అదే జాగను మళ్లీ కొట్టేసిన అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేదెవరూ.! స్థానిక ఎమ్మెల్యే అనుచరులే కబ్జాచేసిన వైనం.? హైదరాబాద్...

రాజేంద్రనగర్ లో డ్ర*గ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS