మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ రష్మి శుక్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రష్మి శుక్ల స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి బాద్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ...
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...