బడిలో తక్కువ సమయం. బాధ్యతల్లో ఎక్కువ సమయం. గురువులు చెప్పిన పాఠాల కన్నా సమాజం నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. కాయకష్టం చేసి కారం మెతుకులు తిని నేర్చిన అక్షరాలు ఆయుధాలే.. విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టేలా చేసి గ్రామాల్లో రేషన్ బియ్యంతో కడుపునింపిన కుటుంబ బాధ్యతను ఒదిలి యూనివర్సిటీలో కమ్మని మెతుకులు పెట్టిన అక్షరం అమ్మ చేతి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ఏపీ...