Saturday, October 4, 2025
spot_img

rayalaseema

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు

రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు.

6 లక్షల ఎకరాలకు సాగునీరు

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు రాయలసీమకు నీరివ్వడమే మా లక్ష్యం సీమ కరువు కాటకాలు తెలిసిన వ్యక్తిని ఎన్టీఆర్‌ ఆలోచనలో పుట్టిందే హంద్రీనీవా గత ఐదేళ్లు జగన్ ఏమీ చేయలేదని విమర్శలు మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి విడుదల చేసిన సిఎం చంద్రబాబు రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే...

కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచనా

రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఏపీఎల్ లో ఘన విజయం సాధించిన రాయలసీమ కింగ్స్‌

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) లో రాయలసీమ కింగ్స్‌ అద్భుత విజయం సాధించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్‌ప్లే ముగిసే సరికి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img