రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో రాయలసీమ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్ప్లే ముగిసే సరికి...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...