Thursday, June 26, 2025
spot_img

RDO

వృద్ధ దంపతులకు న్యాయం

గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల...

భూరికార్డుల ట్యాంపరింగ్ పై స్పందించని ఆర్డీఓ

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టనుసారంగా భూ రికార్డుల్లో పేర్లు మార్పిడి మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవెన్యూ భూ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టను సారంగా వ్యక్తుల పేర్లు మార్పిడి. వివరలోకి వెళితే రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామాలలో భూ రికార్డులను పట్వారిలు, రికార్డు అసిస్టెంట్ లు ప్రతి సంవత్సరం భూమి కబ్జాలో ఉన్న...

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌ దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌ దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...

మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంకు

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...
- Advertisement -spot_img

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS