Wednesday, August 20, 2025
spot_img

residential schools

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించాం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో అనేక రెసిడెన్సియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. దసరా కంటే...

ఆదాబ్ ఎఫెక్ట్…?

ఆదాబ్ కథనానికి స్పందించిన తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్న అధికారులు..! మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో దయాకర్..! స్టోర్ రూమ్ లో తుట్టెలు కట్టిన బియ్యం,వల్లిపోయిన కూరగాయల తొలగింపు..! విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి లేకుంటే చర్యలు తప్పవు…! చెన్నారావుపేట విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెన్నారావుపేట తహసిల్దార్ ఫణి కుమార్,ఎంపీడీవో గడ్డం...
- Advertisement -spot_img

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS