Sunday, June 1, 2025
spot_img

results

మోసానికి కేరాఫ్ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు

ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చ‌దివి, ర్యాంకు సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థ‌లే మోసాల‌కు తెర‌లేపారు.. శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు.. దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి .. తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్...

పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.పరీక్షల్లో 46,731 మంది విద్యార్థులు పరీక్షా రాయగా 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 08 వరకు అవకాశం కల్పించారు.విద్యార్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

JEE అడ్వాన్స్ 2024 ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి...

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు?

పార్టీ వర్క్‌షాప్‌లో క్లారిటీ వచ్చే ఛాన్స్! తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం రేపోమాపో ఈ మేరకు ప్రకటన చేయనుందా? ఈ రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS