ఉచిత ప్రయాణంతో ఆర్టీసికి రూ.6680 కోట్ల ఆదాయం
200 కోట్ల ఉచిత ప్రయాణాలపై డిప్యూటి సిఎం వెల్లడి
మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన భట్టి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ.6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు చేపట్టింది. ఉచిత...
(కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ)
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూతవేటులో భూ కబ్జా
కళ్లు మూసుకున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు!
అనుమతులు ఒకచోట, నిర్మాణం మరోచోట
నిర్మాణ సంస్థ పై చట్ట ప్రకారం చర్యలు శూన్యం !
మాముళ్లమత్తులో జోగుతున్న ప్రభుత్వ అధికారగణం
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలో, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ...