Sunday, June 8, 2025
spot_img

revnath reddy

ఏకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం

150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు శంకర్‌ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర...

దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎంలు

ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం దావోస్‌(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి...
- Advertisement -spot_img

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS