Monday, August 18, 2025
spot_img

revnath reddy

మీడియాపై దాడి చేస్తే సహించం

తెలంగాణ కేసీఆర్ జాగీరా..? ఎందుకీ అహంకారం అంటూ బండి ప్రశ్న తెలంగాణ కేసీఆర్‌ జాగీరా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ కొడుకు కెటిఆర్‌కు అహంకారం తగ్గలేదన్నారు. అధికారం పోయినా నిజాలు గుర్తించకుండా ఇంకా అహంకారం ప్రదర్శిస్తే కుదరదని అన్నారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్‌ కుటుంబం కార్లలో కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ...

ఏకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం

150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు శంకర్‌ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర...

దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎంలు

ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం దావోస్‌(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS