హైదరాబాద్లోని ముషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న భూపాల మహేశ్ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. కుటుంబ సభ్యుడి సర్టిఫికెట్ ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి, అందులో 25 వేలు తీసుకుంటూ 2025 మే 28న ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్-2 అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు నిందితుణ్ని రెడ్...