Thursday, July 3, 2025
spot_img

ricemillers

మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు…

సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్.. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..! కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..? సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్...

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం…!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం.. రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్‌ రాత్రికి రాత్రే డంప్‌ చేస్తున్న మిల్లర్లు! సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్‌.ఆర్‌ రైస్‌ ఇండస్ట్రీ జిమ్మిక్కులు.. 2021-22 సీజన్‌ కు చెందిన 2 కోట్ల...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS