Monday, October 20, 2025
spot_img

rights

ప్రజల్లరా గొంతెత్తి ప్రశ్నించండి

బాధ్యతలేని ప్రభుత్వాల చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి,నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు.ఎదురుతిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్ స్వేచ్ఛగా బ్రతగ్గలవ్.న్యాయాన్యాయాలని పక్కనెట్టిన జనం తప్పొప్పులు లెక్కించడం కూడా ఎపుడో మరిచారు.దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకుని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన...

అక్రమార్కుల నుండి ప్రభుత్వ భూములను రక్షించాలి

ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img