భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండైన "రాయల్ ఓక్ ఫర్నిచర్" గుంటూరులో కొత్త స్టోర్ను ప్రారంభించింది.వినియోగదారుల సంపూర్ణ ఫర్నిచర్ అవసరాలకు ఏకీకృత పరిష్కారంగా ఈ స్టోర్ రుపొందించబడిందని నిర్వాహకులు తెలిపారు.తమ కలల ఇంటిని సులభంగా సృష్టించుకోవడానికి అంతిమ గమ్యస్థానంగా ఈ స్టోర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు.గుంటూరు నివాసితులకు అద్భుతమైన అంతర్జాతీయ ఫర్నిచర్ ను ఎంచుకునే అవకాశం అందించటంతో...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...