టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ ఏఐ సదస్సు 2025లో మన దేశ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఇండియన్ స్టూడెంట్స్ 50 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సోషల్...
నగరంలోని టి-హబ్ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...