హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...