Friday, July 4, 2025
spot_img

sarpanch

క‌న‌క‌మామిడికి శున‌క‌పు బుద్ది

ప్రభుత్వ భూమిలో నిరుపేద‌ల‌కు కేటాయించిన లావ‌ణిప‌ట్టా భూమి స్వాహా రాజ‌కీయ ప‌లుకుబ‌డితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని ప‌ట్టా భూమిగా మార్పు స‌ర్వే నెంబ‌ర్ 107, 85, 124ల‌లో లావ‌ణిప‌ట్టా భూమిని ప‌ట్టాగా మార్చిన వైనం కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని కొల్ల‌గొట్టిన క‌న‌క‌మామిడి శ్రీనివాస్‌ గ‌తంలో ప్ర‌భుత్వ భూమిలో వెంచ‌ర్ చేసి అమాయ‌కుల‌కు అంటగ‌ట్టిన వైనం సుమారు 700 ప్లాట్లు...

గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాలలో అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS