గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...
స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్
కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ
వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్
" న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్
రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు
సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు
గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ
గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి
జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ
బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...