Friday, October 24, 2025
spot_img

schedule released

జూన్ 6 నుంచి ఏపీ డిఎస్సీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్‌ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర...

టీజీ ఈఎపిసెట్‌-2025 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

29-30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 112 సెంటర్లు పరీక్షకు హజరుకానున్న 2లక్షల 53వేల మంది విద్యార్థులు అమలులో ఒక నిమిషం అలస్యం నిబంధన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణరెడ్డి తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీజీఈఎపిసెట్‌ -2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం అవుతాయని...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img