Sunday, June 1, 2025
spot_img

Scheme

ఎన్టీఆర్‌ భరోసా పెనన్షన్లతో సామాజిక భద్రత

ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి వెల్లడి పేదలకు ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత...

రేవంత్ ను న‌మ్మినందుకు మిగ‌గిలింది చిప్పే

రేవంత్ ను న‌మ్మి తెలంగాణ ఆగం అయింది ప‌దేప‌దే మోస‌పోతే అది మ‌న త‌ప్పు అవుతుంది మంచి నాయ‌కుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ది చెప్పాలి మ‌ల్కాజిగిరి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి...

పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే

4 పథకాలు, ఒక గ్రామాన్ని యూనిట్‌గా చేయడం సరికాదు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలి కాంగ్రెస్‌, బీజేపీల నైజం ప్రజలకు అర్ధమైంది మీడియాతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి నాలుగు పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్సే అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. ప్రజా పాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
- Advertisement -spot_img

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS