పాతబస్తీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
పాతబస్తీ మలక్పేట్ లోని ఓ అపార్మెంట్ లో హిందువుల పై జరిగిన దాడిని ఉద్దేశించి బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కలిసుందామా…. కలిసుందాం…. చంపుకుందామా… చంపుకుందాం, భారత దేశం మాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాలక్పేట్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. BRSను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై పెయిడ్ ఆర్టిస్టులతో దాడి చేస్తున్నారని...
ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...