సస్పెన్షన్ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హనుమంత రావు
అనిశా ఆకస్మిక తనిఖీలో అవినీతి బట్టబయలు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు
రూ. 94,590లు నగదు స్వాధీనం
డబ్బులను కిటికిలోనుండి బయటపడేసిన వైనం
డెస్క్ ఆపరేటర్లు మౌనిక, సౌమ్యకు భాగస్వామ్యం
సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...