Tuesday, August 19, 2025
spot_img

shivaraj chouhan

సచివాలయనికి చేరుకున్న కేంద్రమంత్రులు

తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్‎లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS