వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ స్కూళ్లు. విద్యా హక్కు చట్టానికి తూట్లు. యథేచ్ఛగా పుస్తకాలు, టై, బెల్టుల విక్రయాలు.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. అందరి కుమ్మక్కుతోనే జరుగుతోంది ఈ తతంగం అంటూ జోరుగా ప్రచారాలు. వ్యవస్థలో అన్నీ లోపాలే. పేదవాడికి అందని ద్రాక్షలా మారిన ప్రైవేట్ బడుల్లో సదువులు. ప్రభుత్వాలేమో ప్రభుత్వ బడుల్లో...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...