వేతనం రాక… కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 14నెలలుగా అందని జీతం
కలెక్టరేట్ సహా ఆయా మండలాల్లోని తహసీల్దార్ ఆఫీస్ల్లో పనిచేస్తున్న 35మంది..
3ఏళ్లుగా పీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించని ఏజెన్సీ
అయినా సదరు సంస్థపై చర్యలు తీసుకోని ప్రభుత్వం
ఆదాబ్తో తమ ఘోడు వెళ్ళబోసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
సర్కార్ ఆఫీసులో నౌకరు అంటే ఇగ మీకేంటి చేతినిండా...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...