ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా
మున్సిపల్ అధికారుల అలసత్వం
మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం
నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి
భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు
కాలువపై అ్రకమ నిర్మాణం చేపట్టిన వైనం
నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు
రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...