Monday, October 27, 2025
spot_img

soldiers

భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టం

భవిష్యత్‌ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడి పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి....

కార్గిల్‌ యుద్దవీరుల సంస్మరణ

నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు నివాళులు అర్పించారు....

నర్సులు సమాజానికి నిశ్శబ్ద సైనికులు

మహిళా దక్షతా సమితి బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చందానగర్ గంగారంలోని మహిళా దక్షతా సమితి క్యాంపస్‌ లో బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ 4వ బీఎస్సీ నర్సింగ్ బ్యాచ్‌కి స్నాతకోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై,...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img