కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...
కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు
రాహుల్ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు
అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం
ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ
రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ
అదర్శనగర్ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్గౌడ్
బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...
కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...
కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం
వారి వాటా వారికి దక్కడంలో అవకాశం
అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి
రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్ఎస్ఎస్
అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ
కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...
దేశాన్ని అగాధంలోకి నెడుతున్న విధానాలు
కేంద్ర ప్రభుత్వంపై సోనియా విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యా రంగంలో వినాశకరమైన పరిణామాలకు దారితీస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సెంట్రలైజేషన్, కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్ అనే మూడు సి… లు దేశ విద్యా విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో అధికారాన్ని...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
ఇకనుండి ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
పార్టీ వర్క్షాప్లో క్లారిటీ వచ్చే ఛాన్స్!
తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? పార్టీ అధిష్టానం రేపోమాపో ఈ మేరకు ప్రకటన చేయనుందా? ఈ రోజు...