ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా
నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా
పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి
నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు
హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు
అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం
శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు
కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...