Monday, August 18, 2025
spot_img

sub registar

నల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దళారుల దందా

జిల్లా రిజిస్ట్రార్ ని కూడా లెక్క చేయని వైనం… రిజిస్ట్రార్ ఆఫీస్ లో కలెక్షన్ కింగ్స్…? వార్త రాసిన ఆదాబ్ జర్నలిస్ట్ పై బ్రోకర్ల తిరుగుబాటు.. దళారీలను పెంచి పోషిస్తున్న అధికారులు.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల దందా జోరుగా సాగుతోంది. అధికారులకు దళారులు చెప్పిందే వేదం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో సబ్ రిజిస్టర్ నగేష్...

ఎలక్షన్‌ కోడ్‌ ఉల్లంఘించిన కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటం ప్రదర్శన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలుకై డిమాండ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విధించిన ఎన్నికల కోడ్‌ ను కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌ ఉల్లంఘించారు. ఇటీవల ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ...

అవినీతి అధికారుల‌పై వేటు

స‌స్పెన్ష‌న్‌ కు గురైన ఎండీ షేర్ అలీ, వి. హ‌నుమంత రావు అనిశా ఆక‌స్మిక త‌నిఖీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఏసీబీ అధికారులు రూ. 94,590లు న‌గ‌దు స్వాధీనం డబ్బులను కిటికిలోనుండి బ‌య‌ట‌ప‌డేసిన వైనం డెస్క్ ఆప‌రేట‌ర్లు మౌనిక‌, సౌమ్య‌కు భాగస్వామ్యం సర్వీసు నుంచి పర్మినెంట్ గా రిమూవ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వేలాది రూపాయల జీతం...

బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా

అమాయక ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ ఇంటూరి వెంక‌ట‌ప్ప‌య్య‌, ప్ర‌శాంత్ రెడ్డి,బ‌డేసాబ్‌,బొమ్మ వెంక‌టేశ్‌,డాక్యుమెంట్ రైట‌ర్‌ చిన్న లే అవుట్‌లో లేని బై నెంబ‌ర్ వేసి రిజిస్ట్రేష‌న్ చేస్తున్న ఎస్ఆర్ఓ త‌ప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో...

తవ్వేకొద్దీ బయటపడుతున్న చిత్రపురి అవినీతి

చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించినపట్టించుకోని అధికారులు దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు హైదరాబాద్ లో ఎంతో...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS