Thursday, October 23, 2025
spot_img

suchirindia

సుచరిండియా, వాసవి నిర్మాణ్ సంస్థలపై చ‌ర్య‌లు ఎక్క‌డ‌..?

చెరువులు, నాల‌లు క‌బ్జాకు గుర‌వుతున్న.. ప‌ట్టించుకోని అధికార‌లు దేవరయంజాల్ చెరువులో 3కాల్వలు, పంట కాల్వలు పూడ్చి లే అవుట్ 10ఎక‌రాల‌కు ఎన్ఓసీ, 82ఎక‌రాల‌కు పైగా వెంచ‌ర్‌ గుడ్లకుంట‌ చెరువును క‌బ్జా చేసి, య‌ధ‌చ్చేగా ప్లాట్లు.. డబ్బులు దండుకొని నిర్మాణ సంస్థ‌ల‌కు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖల అండ‌ ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ లో తేటతెల్లం ఆదాబ్ ఫిర్యాదుతో క‌దిలిన ఇరిగేష‌న్ శాఖ‌ ఫైన‌ల్ లే అవుట్...

ముడుపులిచ్చుకో,కాల్వ‌లు పూడ్చుకో

(కాల్వ‌లను,ఎఫ్‌టీఎల్,బ‌ఫ‌ర్ జోన్ల‌ను ఆక్ర‌మించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు) సుచరిండియా సంస్థ ఆగ‌ని ఆగడాలు కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేష‌న్ శాఖ అపర మేధావులు అన్నదాతల...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img