అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి
రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు
సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్
సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం
కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్యక్తులు
ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు
దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...