నకిలీ విత్తనాలు విక్రయించారని రైతులు ఆరోపణ
అధికారులకు ఫిర్యాదు చేస్తే, షాపు యజమానులకు వత్తాసు
అధికారుల వ్యవహార శైలిపై పలు అనుమానాలు
రైతులు కొనుగోల చేసిన వరి విత్తనాలు నేటి వరకు మొలకలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని సూర్య ఆగ్రో ట్రేడర్ షాపు ముందు రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు...