Wednesday, July 2, 2025
spot_img

suryapet

లెక్క త‌ప్పిన‌.. లెక్క‌ల మాస్ట‌ర్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్‌ టీచర్‌.. టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. మందుల సామేల్‌ నియోజకవర్గంలో ఘటన… రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి… విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దనే విద్యాశాఖ.. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...

అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అడ్డు ఎవ‌రు..

పట్టణంలో సెల్లార్‌ లతో అక్రమ నిర్మాణాలు.. అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..? ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే.. నోటీసులు కాసుల కోసమేనా..? పత్తలేని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌. సూర్య‌పేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....

బంగారం చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురికి రిమాండ్‌

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్‌ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదు

ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్‌ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్‌వి డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర...

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో మెరుగైన ప్ర‌సూతి సేవ‌లు అందించాలి

సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అన్నారు. మంగళవారం నూతనకల్‌ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...

రూ.73 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హౌసింగ్‌ కాలనీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన.. త్వరలో లబ్ధిదారుల ఎంపిక. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు డబుల్‌ రోడ్లు, సాగునీరు, త్రాగునీరు అందించడమే నా ధ్యేయం.. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాల ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటిం చిన రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌...

అంతా నా ఇష్టం..

( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం ) ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్ నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్ బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్ ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు జిల్లా అధికారి అశోక్ పైన అనేక...

స్కూలేమో మోడల్‌..రోడ్డు చూస్తే హడల్‌..!

మోడల్‌ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..! ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్‌ స్కూల్‌ రోడ్డుదుస్థితి మాత్రం మారడం లేదు. అధ్వానంగా తయారైన మోడల్‌ స్కూల్‌ రోడ్డు పట్టించుకునే నాధుడే లేడు. బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్‌ కి రోడ్డువేయించండి సారూ..! సూర్యాపేట జిల్లా హుజూర్నగర్‌ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్‌ స్కూల్‌ రోడ్డు గురించి...

మందు బాబులకు అడ్డాగా మారిన రైతు వేదిక

అక్కరకు రాని జాన్‌ పహాడ్‌ రైతు వేదిక కొరవడిన పర్యవేక్షణ.. అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు.. మద్యం,సిగరెట్‌,పాన్‌ పరాక్‌ కు అడ్డాగా మారిన దుస్థితి.. వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు.. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...

దొంగలను అరెస్ట్‌ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్‌లు

రూ.30 లక్షల విలువగల 35.4 తులాల బంగారం స్వాదినం 6 గురు దొంగలు అరెస్ట్‌.. ఒక దొంగ పరారీ హుజూర్‌ నగర్‌,మునగాల,చివ్వెంలపిఎస్‌ పరిధిలో దొంగతనాలు మీడియా సమావేశంలో వివరాలువెల్లడించిన జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియాకు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS